BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై డీఎంహెచ్‌ఓ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
04 Aug, 2026 - 07:25 PM
10 వీక్షణలు

కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై డీఎంహెచ్‌ఓ సమీక్ష.. ఆరోగ్య సేవల మెరుగుదలకు సూచనలు

కుప్పం: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ శశిభూషణ్ రెడ్డి సోమవారం కుప్పం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుప్పం డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ వైద్యాధికారిణి గంగాదేవి, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ (PPP) అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో పురోగతి సాధించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ రాజా కుప్పం ప్రాంతంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌కు సంబంధించిన సమస్యలను సమావేశంలో వివరించారు.