BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 07:30 PM
78 వీక్షణలు

కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు

తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగనున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ​ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు తెలంగాణ జాగృతి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్, వండర్ బుక్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ టి.జి. లింగం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కవితను కలిసి, రాబోయే నూతన రాజకీయ పార్టీకి తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సమావేశంలో నియోజకవర్గ కో-కన్వీనర్ బలికె నిరంజన్, పవన్, తారక్ రామ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.