BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

మాదాపూర్ అంజయ్య నగర్‌లో ఘోరం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:22 AM
35 వీక్షణలు

మాదాపూర్ అంజయ్య నగర్‌లో ఘోరం.. కుప్పకూలిన నాలా పక్కన 50 గజాల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనం.

హైదరాబాద్‌ మాదాపూర్‌ పరిధిలోని అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. 

భవనం కూలిన శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా దెబ్బతింది. సమీపంలోని భవనాల్లో ఉన్న పలువురు భయాందోళనకు గురయ్యారు. కొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

కేవలం 50 గజాల స్థలంలో ఇంత పెద్ద బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలా పక్కనే ఇలాంటి నిర్మాణాలు చేపట్టడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

ప్రమాద స్థలానికి సహాయక బృందాలు చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.