BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

మానవతా దృక్పథంతో దుప్పట్ల పంపిణీ చేసిన పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 11:29 PM
10 వీక్షణలు

మానవతా దృక్పథంతో దుప్పట్ల పంపిణీ చేసిన పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్..

 అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మరియు నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని అవసరమైన వారికి దుప్పట్లు అందజేశారు. 

సభ్యులతో కలసి దువ్వాల వాండ్ల ఇండ్లు వద్ద నిరు పేదలకు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు తమ అమ్మమ్మ, తల్లి  జ్ఞాపకార్థం గత సంవత్సరం పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా కుల మతాల కు అతీతంగా నిరు పేదలకు నిస్వార్ధ సేవలు అందించాలనె సదుద్యేస్యం తో ఇప్పటి వరకు నిరు పేదలతో సహా బంతి బోజనము,బెడ్ షీట్ ల పంపిణి పేద లుగా మరణించిన వారికీ దహన సంస్కారాలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం,రోగులకు బ్రెడ్డు,పండ్లు పంపిణి వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమాలకు పూర్తిగా మా కుటుంబ సభ్యులు తమ జీతం లో ప్రతి నెల పది శాతం వెచ్చించి సొంత సొమ్ము వినియోగించడం జరుగుతున్నాదని, ఇందులో ఎటువంటి ఇతరత్ర సంస్థలు కానీ విదేశాల నుండి ఆర్థిక సాయం కానీ సంబంధం లేదని తెలిపారు. కార్యక్రమం లో కార్యదర్శి కృపాకర, సభ్యులు మునిరజ తదితరులు పాల్గొన్నారు.సమాజ సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.