BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:04 PM
21 వీక్షణలు

మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం

ఫొటో ఒక్కటే జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది : టౌన్ సీఐ డి. రమేష్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలి

మధిర, ఖమ్మం జిల్లా:

మధిర పట్టణంలో కీర్తి డిజిటల్ స్టూడియో నూతన హంగులతో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా ప్రజల ఆదరణ, అభిమానంతో కొనసాగుతున్న కీర్తి డిజిటల్ ఫోటో స్టూడియో ఆధునిక సౌకర్యాలతో నూతన రూపాన్ని సంతరించుకుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధిర టౌన్ సీఐ డి. రమేష్ స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ల ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఒక్క ఫొటో మాత్రమేనని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యతను పెంచుకుంటూ ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలని సూచించారు.

కొత్త పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో అభివృద్ధి చెందుతున్న కీర్తి డిజిటల్ స్టూడియో అధినేతలు చిలివేరు సాంబశివరావు, శ్యాంబాబులను సీఐ రమేష్ అభినందించారు. కస్టమర్లు, శ్రేయోభిలాషుల ఆదరణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు.