BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
27 Aug, 2026 - 08:26 PM
16 వీక్షణలు

ముద్దనూరు 

ముద్దనూరు మండలంలో పినకలపాడు గ్రామపంచాయతీ చెందిన23  గల సంవత్సరాల గల మహిళ బుధవారం రోజు స్థానిక  పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగేష్ బాబు తెలిపారు సిఐ తెలిపిన వివరాలు మేరకు పాల పర్తి వెంకట మురళి మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారని తను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అతని మాటలు నమ్మిన ఆమె ఆరు నెలల క్రితం లైంగిక సంబంధం పెట్ట కోగ గర్భవతి అయినట్లు తెలిపారు ఈ విషయాన్ని వెంకట మురళికి చెప్పగా పెళ్లికి చేసుకోనని చెప్పడం జరిగింది ఆమె గ్రామ పెద్దలకు సమక్షంలో పంచాయతీ నిర్వహించగా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అనంతరం మహిళ మోసపోవడంతో  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పేర్కొన్నారు మొదటినుంచి పెళ్లి చేసుకుంటానని ఉద్దేశ పూర్వకంగా మోసం చేశాడని బాధ్యురాలు ఫిర్యాదు చేయడంతో ఆమె ఫిర్యాదుకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు