మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు
ముద్దనూరు
ముద్దనూరు మండలంలో పినకలపాడు గ్రామపంచాయతీ చెందిన23 గల సంవత్సరాల గల మహిళ బుధవారం రోజు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగేష్ బాబు తెలిపారు సిఐ తెలిపిన వివరాలు మేరకు పాల పర్తి వెంకట మురళి మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారని తను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అతని మాటలు నమ్మిన ఆమె ఆరు నెలల క్రితం లైంగిక సంబంధం పెట్ట కోగ గర్భవతి అయినట్లు తెలిపారు ఈ విషయాన్ని వెంకట మురళికి చెప్పగా పెళ్లికి చేసుకోనని చెప్పడం జరిగింది ఆమె గ్రామ పెద్దలకు సమక్షంలో పంచాయతీ నిర్వహించగా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అనంతరం మహిళ మోసపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పేర్కొన్నారు మొదటినుంచి పెళ్లి చేసుకుంటానని ఉద్దేశ పూర్వకంగా మోసం చేశాడని బాధ్యురాలు ఫిర్యాదు చేయడంతో ఆమె ఫిర్యాదుకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు