www.ntodaynews.com
పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
కడప జిల్లా
కడప జిల్లా పోరుమామిళ్లలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్ర ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సిని నిర్మాత దిల్ రాజ్ సత్తి సమ్మేత్తగా, యువ హీరో వంశీకృష్ణ హాజరయ్యారు వైయస్సార్ సర్కిల్ నుండి ఆలయం వరకు ఆలయ వ్యవస్థాపకులు శ్రీరామ్ మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేశారు 20 ఏళ్లు క్రితం కడపలో తిరిగిన పాత జ్ఞాపకాలను గుర్తొచ్చాయి అన్నారు.