హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
తెలంగాణ: రాష్ట్రంలో 15 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ,డిమాండ్ చేస్తూ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ,చదివే చదువుకు ఇబ్బంది కలగకుండా చూడాలని సరైన టైంలో రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి, తర్వాతి తరగతికి మరియు వివిధ రకాల ఎంట్రన్స్ కౌన్సిలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరయ్యేలా చూడాలని, తల్లిదండ్రులు విద్యార్థులు మరియు కాలేజీలు యాజమాన్యం కోరుతున్నాయి.