BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

రసాయన లీకేజీతో జాతీయ రహదారిపై ఇబ్బందులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Aug, 2026 - 08:28 PM
163 వీక్షణలు

రసాయన లీకేజీతో జాతీయ రహదారిపై ఇబ్బందులు

 నల్గొండ జిల్లా చిట్యాల మండలం సమీపంలోని హానర్ ల్యాబ్‌ నుంచి బయటకు వెళ్లిన ఓ ట్యాంకర్‌ నుంచి విషపూరిత స్థానికులు రసాయనాలు రోడ్డుపై పడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రసాయనాలు రోడ్డుపై చిందడంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసన వ్యాపించి, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ట్యాంకర్‌ నుంచి రసాయనాలు రోడ్డుపై పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, కంపెనీ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాల రవాణాలో నిబంధనలు పాటించకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. వెలిమినేడు, చిట్యాల పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా రసాయనాలను తరలించే ట్యాంకర్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన పరిశ్రమలు, ట్యాంకర్ల రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రసాయనాలు రోడ్డుపై పడిన ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.