BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు....

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:24 PM
9 వీక్షణలు

నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పట్టుబాటు

సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ వలలో అధికారులు

నెల్లూరు జిల్లా సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కొంతమంది అధికారులతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను పట్టుకున్నారు.

అధికారులు నేరుగా లంచం తీసుకోకుండా పక్కనే ఉన్న కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్ ద్వారా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.3 లక్షల లంచం నగదు తీసుకుంటున్న సమయంలో కాంట్రాక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు.

ఈ ఘటనలో కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్‌తో పాటు సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అవినీతి వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.