BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు ఏర్పాట్ల పరిశీలన — జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 09:36 PM
101 వీక్షణలు

ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, గిద్దలూరు ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారులు ముందస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

హెలిప్యాడ్ స్థలం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు తదితర ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ సభా ప్రాంగణం, వేదిక ఏర్పాటు, వీఐపీ వాహనాల రాకపోకలు, సీఎం ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలు, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్‌ను సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.