BREAKING
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బూరుగుగూడెంలో ఘనమైన క్రీస్తు సువార్త సభలు ​మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం వైద్యుల సూచన మేరకే మందుల విక్రయాలు జరపాలి చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ వెలగలపల్లి గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులకు శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యవేక్షణ ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బూరుగుగూడెంలో ఘనమైన క్రీస్తు సువార్త సభలు ​మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం వైద్యుల సూచన మేరకే మందుల విక్రయాలు జరపాలి చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ వెలగలపల్లి గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులకు శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యవేక్షణ
www.ntodaynews.com

​నాసిక్ ఐటీ సెక్టార్‌లో కలకలం

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 03:33 PM
24 వీక్షణలు

​నాసిక్ ఐటీ సెక్టార్‌లో కలకలం: 9 మంది టీమ్ లీడర్లపై కేసులు, రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం

IT కంపెనీలో టీమ్ లీడర్లు గా ఉన్న 9 మంది ముస్లిం లు తీవ్ర వేధింపులు, మత మార్పిడికి పాల్పడుతున్న కేసులో ఆరుగురు ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు.

నాసిక్‌లోని ఒక బహుళజాతి ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు ముస్లిం టీమ్ లీడర్లు హిందూ ఉద్యోగులను మత మార్పిడి చేయడానికి యత్నించారు.

బాధితుల్లో 8 మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారు. ముస్లిం టీమ్‌లీడర్లు ఈ ఎనిమిది మంది యువతులను & ఒక యువకుణ్ణి ఏమార్చి లైంగిక సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగికంగా వేధించడం, లైంగికంగా దాడి చేయడం, బలవంతంగా గోమాంసం తినిపించడం, హిందూ ఆచారాలను అవమానించడం వంటి గ్రవాద వికృతచేష్టలు చేసినట్టు తెలుస్తోంది. ఒక యువతి ఐతే ఏకంగా బురఖా ధరించి, రంజాన్ ఉపవాసాలు కూడా పాటించడంతో, నిరుత్తరులైన ఆమె తల్లిదండ్రులు మొదట ఫిర్యాదు చేశారు. తరువాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ ఏడుగురు ముస్లిం టీమ్‌లీడర్లు చేసిన ఘోరకృత్యాలు బహిర్గతమయ్యాయ్.

లైంగిక నేరాలు, మత మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీసులు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.. వారి పేర్లు.. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ (ఏడవ నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది). ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశోధించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

ఈ కంపెనీలో సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారని, నిందితులలో ఎక్కువ మంది టీమ్ లీడర్లేనని సమాచారం. ఇలాంటి ఫిర్యాదులు ఇంకా ఉంటే వాటిని తెలపడం కోసం పోలీస్ కమిషనర్ ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

అంటే ఉగ్ర జాతి సరికొత్తగా ఆఫీస్‌ జిహాద్ మొదలెట్టారని దీన్నిబట్టి తెలుస్తోంది.