BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:40 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నేపాల్‌లో వరద బీభత్సం.. 1,200 దాటిన మృతులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:40 PM
5 వీక్షణలు

ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు భారీ నష్టం.. సహాయక చర్యలు ముమ్మరం

కాఠ్మాండు | Ntoday News

నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 1,204కు చేరినట్లు సమాచారం. వేలాది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.

నువాకోట్‌ జిల్లాలోని దేవీఘాట్‌ ప్రాంతంలో వరదల తీవ్రతకు సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరద ప్రవాహంతో పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్‌ సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అత్యవసర సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, గల్లంతైన వారి ఆచూకీ లభించాల్సి ఉందని సమాచారం.