హైదరాబాద్ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హైదరాబాద్ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలు
మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం సీఐ కర్రె స్వామి విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా సీఐ మంగీలాల్ను బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ తరహాలో నేరాల నియంత్రణకు ఇద్దరు సీఐలను నియమించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకరు లా అండ్ ఆర్డర్, మరొకరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా క్రైమ్ కేసులను పర్యవేక్షించనున్నారు.