BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:55 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కాజీపేట జంక్షన్‌ మీదుగా సుబేదార్‌గంజ్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య 28 ప్రత్యేక రైళ్ల

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:55 PM
6 వీక్షణలు

కాజీపేట జంక్షన్‌ మీదుగా సుబేదార్‌గంజ్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య 28 ప్రత్యేక రైళ్ల

ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్‌ మీదుగా సుబేదార్‌గంజ్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 11 నుంచి డిసెంబర్‌ 4 వరకు ప్రతి శుక్రవారం సుబేదార్‌గంజ్‌-యశ్వంత్‌పూర్‌ (04135), SEP 14 నుంచి DEC 7 వరకు ప్రతిసోమవారం యశ్వంత్‌పూర్‌-సుబేదార్‌గంజ్‌(04136) రైళ్లు నడుస్తాయి. కాజీపేటతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.