www.ntodaynews.com
నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన
జాతీయం
ప్రధాని సోమవారం నుంచి మూడు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జులై 6 నుంచి 8 వరకు లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అనంతరం జులై 8 నుంచి 10 వరకు లో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరపనున్నారు. చివరిగా జులై 10 నుంచి 11 వరకు లో పర్యటించనున్నారు.
ఈ మూడు దేశాల పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, వాణిజ్య భాగస్వామ్యం, వ్యూహాత్మక అంశాలపై కీలక చర్చలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.