BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 02:03 PM
124 వీక్షణలు
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

మంచిర్యాల పట్టణంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ నాయకులు, మాజీ సర్పంచ్ బేర పోచయ్య ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దొమ్మటి అర్జున్, అత్తే తిరుపతి, దొమ్మటి వెంకన్న, ముడిమడుగుల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే 47వ డివిజన్ నాయకులు, నాయకురాలు ఎం.డి. ఖలీల్, కంఠం రాజమణి, మాడుగుల శ్రీనివాస్, చిర్ర గౌరీ ప్రియ, ఎం.డి. షఫీ, ఆవునూరు సుధా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు పద్మ, నక్క తిరుపతి, జావీద్, వేణుగోపాల్, జక్కం జగన్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.