BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
17 May, 2026 - 02:03 PM
78 వీక్షణలు
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ

మంచిర్యాల పట్టణంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ నాయకులు, మాజీ సర్పంచ్ బేర పోచయ్య ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దొమ్మటి అర్జున్, అత్తే తిరుపతి, దొమ్మటి వెంకన్న, ముడిమడుగుల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే 47వ డివిజన్ నాయకులు, నాయకురాలు ఎం.డి. ఖలీల్, కంఠం రాజమణి, మాడుగుల శ్రీనివాస్, చిర్ర గౌరీ ప్రియ, ఎం.డి. షఫీ, ఆవునూరు సుధా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు పద్మ, నక్క తిరుపతి, జావీద్, వేణుగోపాల్, జక్కం జగన్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.