BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

​పేదల ఆకలి తీరుస్తున్న ‘దివాకరన్న పెరుగన్నం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 May, 2026 - 01:56 PM
62 వీక్షణలు

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20వ రోజుకు చేరిన పంపిణీ

​మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో చేపట్టిన ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి విజయవంతంగా 20వ రోజుకు చేరుకుంది. ఎండ తీవ్రత దృష్ట్యా నిరుపేదలు, బాటసారుల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 50వ డివిజన్ కార్పొరేటర్ పెట్టేం స్వరూప-లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు పాల్గొని ప్రజలకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు. వేసవిలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, నాయకులు ఖాజా, అఫ్జల్, సలాం, తాజీం, భీముడు, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, జక్కం జగన్ తదితరులు పాల్గొన్నారు