BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 02:57 PM
71 వీక్షణలు

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

​బాధితురాలి కుటుంబానికి రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

​మంచిర్యాల  మే 19: పేద ప్రజలకు అండగా నిలిచి వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌కు చెందిన రిహంషిత అనే బాలిక ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు మంజూరైంది.

​ఈ మేరకు మంగళవారం సురేఖ ప్రేమ్‌సాగర్ రావు తన నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును స్వయంగా అందజేశారు.

​ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరమని కొనియాడారు. నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు