BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 02:57 PM
107 వీక్షణలు

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

​బాధితురాలి కుటుంబానికి రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

​మంచిర్యాల  మే 19: పేద ప్రజలకు అండగా నిలిచి వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌కు చెందిన రిహంషిత అనే బాలిక ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు మంజూరైంది.

​ఈ మేరకు మంగళవారం సురేఖ ప్రేమ్‌సాగర్ రావు తన నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును స్వయంగా అందజేశారు.

​ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరమని కొనియాడారు. నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు