BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 May, 2026 - 02:57 PM
31 వీక్షణలు

​పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: సురేఖ ప్రేమ్‌సాగర్ రావు

​బాధితురాలి కుటుంబానికి రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

​మంచిర్యాల  మే 19: పేద ప్రజలకు అండగా నిలిచి వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌కు చెందిన రిహంషిత అనే బాలిక ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు మంజూరైంది.

​ఈ మేరకు మంగళవారం సురేఖ ప్రేమ్‌సాగర్ రావు తన నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును స్వయంగా అందజేశారు.

​ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరమని కొనియాడారు. నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ముందుండి ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు