BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
13 Jun, 2026 - 03:52 PM
81 వీక్షణలు

పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన అర్బన్ సీఐ రమేష్

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి, వాటిని అసలు యజమానులకు అప్పగించారు.

శనివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ సీఐ రమేష్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక నిఘా సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.

అతి తక్కువ సమయంలో తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు, ముఖ్యంగా సీఐ రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సహకారంతో నేర నియంత్రణతో పాటు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సీఐ రమేష్ పేర్కొన్నారు.