BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అదనపు కలెక్టర్ రాంప్రసాద్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jul, 2026 - 07:40 PM
1 వీక్షణలు

ప్రధాన ఎన్నికల అధికారి  కార్యాలయం ఆదేశాల మేరకు శనివారం చిట్యాల మండలంలో సర్ 2026  కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ డిప్యూటీ కలెక్టర్  రాం ప్రసాద్  చిట్యాల మండలంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్లు 101, 102 లతో పాటు, ఊరుమడ్ల గ్రామములోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన అందరు ఓటర్ల నుండి ఎనుమరేషన్ ఫారాలను సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ఫారాలను రోజువారీగా నిర్దేశిత గడువులోగా డిజిటలైజేషన్ (ఆన్‌లైన్ నమోదు) ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. ​ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో నల్గొండ ఓటరు నమోదు అధికారి మరియు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (యూనిట్-2) రమాదేవి  చిట్యాల మండల సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహసీల్దార్ యం. విజయ్ కుమార్  ఎన్నికల ఉప తహశిల్దార్ మల్లిఖార్జున, సూపర్ వైజర్ అధికారి మరియు గిర్థవర్ జానీ షరీఫ్, పోలింగ్ కేంద్రం బిఎల్వోలు పాల్గొన్నారు