BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jul, 2026 - 08:48 PM
2 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ గ్రామం పాలసంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చికినమెట్ల భిక్షం,డైరెక్టర్లుగా ఎన్నికైన మందుల కృష్ణయ్య, కొండ వెంకటేశంలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన పాలసంఘం పాలకవర్గం సభ్యులు స్థానిక నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవగా అభినందించి మాట్లాడారు.రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పాలసంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందు కు కృషి చేయాలని సూచించారు. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించడమే నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్ గడకారి సైదులు, మాజీ ఉపసర్పంచ్ సురిగి లింగస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండె శ్రీశైలం,పాలసంఘం మాజీ చైర్మన్ గుమ్మి వెంగల్ రెడ్డి, వార్డు సభ్యులు ఎరసాని ఎల్లయ్య, నాయకులు వలిగొండ నర్సింహ, టేకుల నర్సిరెడ్డి, బియ్యపు వెంకటేశం, బండ శేఖర్, కొండె వెంకటేష్, సురిగి జంగయ్య, బాతరాజు శ్రీను,ముడుపు వెంకట్ రెడ్డి, ఆదె లింగస్వామి  తదితరులు పాల్గొన్నారు.