BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jul, 2026 - 08:48 PM
81 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ గ్రామం పాలసంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చికినమెట్ల భిక్షం,డైరెక్టర్లుగా ఎన్నికైన మందుల కృష్ణయ్య, కొండ వెంకటేశంలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన పాలసంఘం పాలకవర్గం సభ్యులు స్థానిక నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవగా అభినందించి మాట్లాడారు.రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పాలసంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందు కు కృషి చేయాలని సూచించారు. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించడమే నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్ గడకారి సైదులు, మాజీ ఉపసర్పంచ్ సురిగి లింగస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండె శ్రీశైలం,పాలసంఘం మాజీ చైర్మన్ గుమ్మి వెంగల్ రెడ్డి, వార్డు సభ్యులు ఎరసాని ఎల్లయ్య, నాయకులు వలిగొండ నర్సింహ, టేకుల నర్సిరెడ్డి, బియ్యపు వెంకటేశం, బండ శేఖర్, కొండె వెంకటేష్, సురిగి జంగయ్య, బాతరాజు శ్రీను,ముడుపు వెంకట్ రెడ్డి, ఆదె లింగస్వామి  తదితరులు పాల్గొన్నారు.