BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Aug, 2026 - 10:02 PM
9 వీక్షణలు

పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు తూర్పు మొగసాల ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మ, గత నెల 5న కర్ణాటక రాష్ట్రం కు చెందిన మైనర్ బాలికకు స్థానిక   స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయించినట్లు సమాచారం.

 ప్రసవం అనంతరం బాలిక మగ శిశువుకు జన్మనిచ్చిందని, అయితే తన బిడ్డను ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడి నుంచి పంపించివేశారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.

బెంగళూరుకు వెళ్లిన అనంతరం బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైద్యుల నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులు తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు సోమవారం ఆర్‌ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం 

ఈ ఘటనతో పుంగనూరులోని కొన్ని స్కానింగ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.