BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-26

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
13 May, 2026 - 08:20 PM
127 వీక్షణలు

పత్రికా ప్రకటన తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2

పత్రికా ప్రకటన

తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.

చిత్తూరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షల సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య .ఎల్.సి. మల్లయ్య గారు  ఒక ప్రకటనలో తెలిపారు. 

డా. పి.ఎస్. గణేష్ మూర్తి , ప్రజాసంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.