BREAKING
రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
www.ntodaynews.com

ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-26

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
13 May, 2026 - 08:20 PM
13 వీక్షణలు

పత్రికా ప్రకటన తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2

పత్రికా ప్రకటన

తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.

చిత్తూరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షల సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య .ఎల్.సి. మల్లయ్య గారు  ఒక ప్రకటనలో తెలిపారు. 

డా. పి.ఎస్. గణేష్ మూర్తి , ప్రజాసంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.