ఎన్టీఆర్ యూజీ కాంప్లెక్స్లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-26
పత్రికా ప్రకటన తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్టీఆర్ యూజీ కాంప్లెక్స్లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2
పత్రికా ప్రకటన
తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్టీఆర్ యూజీ కాంప్లెక్స్లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.
చిత్తూరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.
పరీక్షల సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య .ఎల్.సి. మల్లయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు.
డా. పి.ఎస్. గణేష్ మూర్తి , ప్రజాసంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.