BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-26

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
13 May, 2026 - 08:20 PM
180 వీక్షణలు

పత్రికా ప్రకటన తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2

పత్రికా ప్రకటన

తేదీ: 13-05-2026 ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పరిధిలోని ఎన్‌టీఆర్ యూజీ కాంప్లెక్స్‌లో AP EAPCET–2026 పరీక్షలు 12-05-2026 నుండి 20-05-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.

చిత్తూరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు మరియు విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షల సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య .ఎల్.సి. మల్లయ్య గారు  ఒక ప్రకటనలో తెలిపారు. 

డా. పి.ఎస్. గణేష్ మూర్తి , ప్రజాసంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.