BREAKING
మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్ ​బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ ​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి కులగణనపై సుప్రీంకోర్టు తీర్పుకు బీసీ సమాజ్ హర్షం.. కేంద్రానికి కీలక డిమాండ్ పుంగనూరు, మండలంలో ఉపాధ్యాయురాలు శాశ్వతంగా తొలగింపు... విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్ ​బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ ​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి కులగణనపై సుప్రీంకోర్టు తీర్పుకు బీసీ సమాజ్ హర్షం.. కేంద్రానికి కీలక డిమాండ్ పుంగనూరు, మండలంలో ఉపాధ్యాయురాలు శాశ్వతంగా తొలగింపు... విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం
www.ntodaynews.com

పుంగనూరు, మండలంలో ఉపాధ్యాయురాలు శాశ్వతంగా తొలగింపు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 May, 2026 - 02:00 PM
13 వీక్షణలు

పుంగనూరు మండలం బండ్లపల్లి పాఠశాల టీచర్ జ్యోతిలక్ష్మిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు.

2024 నుంచి ఆమె విధులకు గైర్హాజరవ్వడం, అనుమతి లేకుండా అమెరికాకు వెళ్లడంతో షోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు.

చివరగా డిఈవో విచారణ చేసి నివేదిక ఇవ్వడంతో ఆమెను తొలగించినట్లు వెల్లడించారు.