BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

బీసీ కమిషన్ చైర్మన్‌కు కల్లుగీత కార్మికుల వినతి.. కార్పొరేషన్ ఏర్పాటు, ఎక్స్‌గ్రేషియా అమలుకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 04:50 PM
79 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కలిసి గీత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు వాకా వెంకటేశ్వరావు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ (కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గతంలో అమలులో ఉన్న కల్లుగీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా భీమా పథకాన్ని 2018 నుంచి 2026 వరకు కొనసాగించి, అర్హులైన కుటుంబాలకు వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

గీత కార్మికుల జీవన భద్రత, ఉపాధి పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ పలు సమస్యలను వివరించిన మెమోరాండంను కమిషన్ చైర్మన్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పంది వెంకట్రావు, వడ్డేబోయిన జానకిరామ్, వడ్డేబోయిన శ్రీను, మోటపోతుల చిన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.