BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

అండర్ పాస్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంజనీర్

తెలంగాణ
04 Jun, 2025 - 07:50 AM
199 వీక్షణలు
అండర్ పాస్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రవీణ్ , చిట్యాల బిజెపి నాయకులు NTODAY NEWS: స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్. నిర్మాణ పనులను ప్రాజెక్టు ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ మాట్లాడుతూ చిట్యాలలో ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ దగ్గర ఒక అండర్ పాస్ పనులు ప్రారంభించామని నాలుగైదు రోజుల్లో రెండవ దశ పనులు ప్రారంభిస్తామని అన్నారు వీటితోపాటు రెండవ అండర్ పాస్ పనులు చిట్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు . వీరితోపాటు చిట్యాల బిజెపి రాష్ట్రం ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, చిట్యాల మాజీ ప్రధాన కార్యదర్శి జారుకు రామకృష్ణ, చిట్యాల పట్టణ నాయకులు కందాటి చంద్రారెడ్డి, అమరోజు కిట్టు, పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube