BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

అండర్ పాస్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంజనీర్

తెలంగాణ
04 Jun, 2025 - 07:50 AM
279 వీక్షణలు
అండర్ పాస్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రవీణ్ , చిట్యాల బిజెపి నాయకులు NTODAY NEWS: స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్. నిర్మాణ పనులను ప్రాజెక్టు ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ మాట్లాడుతూ చిట్యాలలో ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ దగ్గర ఒక అండర్ పాస్ పనులు ప్రారంభించామని నాలుగైదు రోజుల్లో రెండవ దశ పనులు ప్రారంభిస్తామని అన్నారు వీటితోపాటు రెండవ అండర్ పాస్ పనులు చిట్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు . వీరితోపాటు చిట్యాల బిజెపి రాష్ట్రం ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, చిట్యాల మాజీ ప్రధాన కార్యదర్శి జారుకు రామకృష్ణ, చిట్యాల పట్టణ నాయకులు కందాటి చంద్రారెడ్డి, అమరోజు కిట్టు, పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube