BREAKING
జర్నలిజం అంటే ఏమిటి? అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు..డిఎస్పీ పావని సెలవుల్లో సరదా.. ప్రాణ సంకటం కావొద్దు! పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. ఈదర గ్రామంలో వంట ఏజెన్సీ కార్మికురాలు మృతికి ఆర్థిక సహాయం మూడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించిన ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్ నూజివీడు నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్ ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు జర్నలిజం అంటే ఏమిటి? అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు..డిఎస్పీ పావని సెలవుల్లో సరదా.. ప్రాణ సంకటం కావొద్దు! పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. ఈదర గ్రామంలో వంట ఏజెన్సీ కార్మికురాలు మృతికి ఆర్థిక సహాయం మూడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించిన ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్ నూజివీడు నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్ ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
www.ntodaynews.com

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణ
06 Jun, 2025 - 09:54 AM
280 వీక్షణలు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు యువకులతో కలిసి శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ జి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని , ప్రవేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే అనేక అవకాశాలు ఉన్నాయని , అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని , విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించబడుతుందని , విద్యార్ధుల సర్వతో ముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నదని దీనిని విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ది కోరకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.గణేష్ , పి. గోపాల్ రెడ్డి , కే.కృష్ణ , స్వర్ణలత తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు శేఖర్ రెడ్డి , రమేష్ , జ్యోతి, గ్రామ పెద్దలు మడూరి సోమేశ్వరరావు , సామాజిక కార్యకర్త వేముల సైదులు , గ్రామ పంచాయితి సిబ్బంది , జోగు కిషన్ , భాషకర్ల నరేందర్ రెడ్డి , దేవేందర్ , సింహాద్రి ,వేముల లింగస్వామి , వెంకన్న , బోర్రయ్య , గణేష్,నవీన్ , శ్రీధర్ లింగమ్మ ,తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube