BREAKING
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన
www.ntodaynews.com

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:59 PM
59 వీక్షణలు

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం: 5 కోట్లు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు

ఏలూరు/నూజివీడు, ఏప్రిల్ 11: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం నూజివీడు మండలం యనమదల గ్రామంలో రూ.1.04 కోట్లు వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొత్తం రూ.5 కోట్లు వ్యయంతో గ్రామ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వ పాలనను తప్పు పట్టారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాలని ప్రజలపై కట్టుబడి ఉన్నారని తెలిపారు.