BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

సీపీఎం సీనియర్ నాయకురాలు యార్లగడ్డ జోయకు తిరువూరులో ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 08:05 PM
21 వీక్షణలు

తిరువూరు, జూలై 25: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని విజ్ఞాన కేంద్రంలో శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం సీనియర్ నాయకురాలు, మహిళా సంఘం అగ్రనేత యార్లగడ్డ జోయ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జోయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సభలో సీపీఎం సీనియర్ నాయకుడు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ జోయ జీవితాంతం పేదల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేశారని అన్నారు. మహిళల హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించారని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె ప్రజాసేవ, ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేకల నాగేంద్ర ప్రసాద్, నాయకులు బి. వెంకటేశ్వరావు, ఎస్. వెంకటేశ్వర్లు, పి. శ్రీనివాసరావు, ఎస్వీ భద్రం, ఎస్. సురేష్, ఎం. చింతయ్య, ఆకుల రవి, ఎస్. నాగులు, మీరా, ఎం. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.