www.ntodaynews.com
స్మృతి వనం… ఆశయాల బాట!
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
స్మృతి వనం… ఆశయాల బాట!
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వైకుంఠారాధన సందర్భంగా ఈరోజు ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
భాస్కరరావు సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పలువురు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
వారి స్మృతిలో నివాళులు అర్పించారు.