BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నాగబంధంలో సిద్ధేశ్వరాలయం.. రోజూ నాగుపాము దర్శనం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Sep, 2026 - 11:10 PM
1 వీక్షణలు

హనుమకొండ: హనుమకొండ నగరంలోని పురాతన సిద్ధేశ్వరాలయంలో రోజూ ఉదయం కనిపిస్తున్న నాగుపాము భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఆలయం తలుపులు తెరిచే సమయానికి గర్భగుడిలోని శివలింగం చుట్టూ నాగుపాము కనిపిస్తోందని ఆలయ పూజారులు చెబుతున్నారు.

పూజారుల వివరాల ప్రకారం.. గత 15 ఏళ్లుగా ప్రతిరోజూ ఉదయం నాగుపాము ఆలయానికి వచ్చి శివలింగం చుట్టూ ఉండి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుందని తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

ఈ ఆలయానికి నాగబంధం, భైరవబంధం రక్షణగా ఉన్నాయని స్థానికుల విశ్వాసమని పూజారులు తెలిపారు. నాగుపాము ఆలయానికి వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం శివలింగం చుట్టూ నాగుపాము కనిపిస్తోందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తులు తమకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాల మేరకు స్పందిస్తున్నారు.