BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

​టీజీ 20 లీగ్‌కు మంచిర్యాల, ఆసిఫాబాద్ కుర్రాళ్లు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
08 Jun, 2026 - 06:08 PM
10 వీక్షణలు

ఖమ్మం అన్విత ఏసెస్ ఫ్రాంచైజీకి సాయి కృష్ణారెడ్డి, ఆడె సంతోష్

టీజీ 20 క్రికెట్ లీగ్ కోసం ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులకు అదృష్టం వరించింది. స్థానిక యువ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై తమ ప్రతిభను చాటుకున్నారు.

​మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి కృష్ణారెడ్డిని అత్యధికంగా రూ. 1.80 లక్షలకు, అలాగే ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆడె సంతోష్‌ను రూ. 95 వేలకు కొనుగోలు చేశారు. వీరిద్దరినీ 'ఖమ్మం అన్విత ఏసెస్' ఫ్రాంచైజీ దక్కించుకుంది.

​ఇటీవల జరిగిన నాకౌట్ సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వారి ప్రతిభ ఆధారంగానే వేలంలో ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ టీజీ 20 లీగ్ ఈ నెల 21వ తేదీ నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. స్థానిక కుర్రాళ్లు లీగ్‌కు ఎంపికవ్వడం పట్ల జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.