BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​టీజీ 20 లీగ్‌కు మంచిర్యాల, ఆసిఫాబాద్ కుర్రాళ్లు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:08 PM
55 వీక్షణలు

ఖమ్మం అన్విత ఏసెస్ ఫ్రాంచైజీకి సాయి కృష్ణారెడ్డి, ఆడె సంతోష్

టీజీ 20 క్రికెట్ లీగ్ కోసం ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులకు అదృష్టం వరించింది. స్థానిక యువ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై తమ ప్రతిభను చాటుకున్నారు.

​మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి కృష్ణారెడ్డిని అత్యధికంగా రూ. 1.80 లక్షలకు, అలాగే ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆడె సంతోష్‌ను రూ. 95 వేలకు కొనుగోలు చేశారు. వీరిద్దరినీ 'ఖమ్మం అన్విత ఏసెస్' ఫ్రాంచైజీ దక్కించుకుంది.

​ఇటీవల జరిగిన నాకౌట్ సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వారి ప్రతిభ ఆధారంగానే వేలంలో ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ టీజీ 20 లీగ్ ఈ నెల 21వ తేదీ నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. స్థానిక కుర్రాళ్లు లీగ్‌కు ఎంపికవ్వడం పట్ల జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.