BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

టమాటా సాగుకు ఐటీసీ భారీ ప్రణాళికలు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 11:09 AM
7 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా సాగును ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతులు పెంచే లక్ష్యంతో ఐటీసీ (ITC) సంస్థ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా ఆదర్శ రైతులు ఉత్సాహంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అలాగే కుప్పం ప్రాంతంలో పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏబీఐఎస్ (ABIS), మదర్ డెయిరీ (Mother Dairy), ఐటీసీ (ITC) వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

ఈ పెట్టుబడుల ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, ఉపాధి కల్పనతో పాటు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.