BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

టమాటా సాగుకు ఐటీసీ భారీ ప్రణాళికలు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 11:09 AM
53 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా సాగును ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతులు పెంచే లక్ష్యంతో ఐటీసీ (ITC) సంస్థ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా ఆదర్శ రైతులు ఉత్సాహంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అలాగే కుప్పం ప్రాంతంలో పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏబీఐఎస్ (ABIS), మదర్ డెయిరీ (Mother Dairy), ఐటీసీ (ITC) వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

ఈ పెట్టుబడుల ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, ఉపాధి కల్పనతో పాటు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.