BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

భర్త వివాహేతర సంబంధం.. విషం తాగిన భార్య, ఇద్దరు పిల్లలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
06 Jul, 2026 - 11:11 AM
60 వీక్షణలు

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం భూమండలపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబంలో నెలకొన్న గొడవలు విషాదానికి దారితీశాయి. భర్త సుబ్రహ్మణ్యం గత రెండేళ్లుగా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో భార్య దివ్య మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శుక్రవారం భర్తను మరోసారి నిలదీసింది. ఇక భర్త మారడని మనస్థాపానికి గురై ఆమె తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి తానూ తాగింది. ఘటనలో గీత (7), హర్షిత్ (4) మృతి చెందగా, తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.