BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

వర్షాల కోసం గాడిదలకు ఘన వివాహం.. గ్రామస్తుల వినూత్న ప్రయత్నం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:54 AM
75 వీక్షణలు

వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో కర్ణాటక రాష్ట్రంలోని మూడలగి తాలూకా మున్యాళ గ్రామ ప్రజలు వినూత్నంగా గాడిదలకు వివాహం జరిపించారు.

మగ గాడిదకు "కాంతేశ్", ఆడ గాడిదకు "కస్తూరి" అని నామకరణం చేసి, గ్రామ సంప్రదాయాలకు అనుగుణంగా శాస్తోక్తంగా పెళ్లి వేడుక నిర్వహించారు. పెళ్లికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం అతిథులకు ప్రత్యేక విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఈ ఏడాది సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వర్ష దేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపించాలని కోరుతూ ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించినట్లు చెప్పారు.

ఈ వినూత్న వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.