BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 11:02 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Sep, 2026 - 11:02 PM
1 వీక్షణలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

వెల్గటూర్, సెప్టెంబర్ 17

తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాల ఫలితమని, ఆ నాడు నిజాం పాలన నుండి తెలంగాణను భారత యూనియన్‌లో విలీనం చేయడానికి కేంద్ర గృహనిర్మాణ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అమోఘమైనదని పాషిగామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం సంపత్ అన్నారు.

​జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' (తెలంగాణ విలీన దినోత్సవం) పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా హెచ్‌ఎం నీలం సంపత్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను 'ప్రజా పాలన దినోత్సవం'గా అధికారికంగా జరుపుకోవడం శుభపరిణామమని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాండ్రఫ్ శిరీష, ఉపసర్పంచ్ భూమయ్య, పాఠశాల ఉపాధ్యాయులు మహేష్, ప్రణీత, కావేరి, అంగన్‌వాడీ టీచర్ రాజేశ్వరిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు