BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

పుంగనూరులో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

తెలంగాణ
30 Dec, 2025 - 10:47 AM
229 వీక్షణలు

పుంగనూరులో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

NTOADAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు మదనపల్లి జిల్లా ఏర్పాటుతో పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీగా బాణాసంచా పేల్చి, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని పేర్కొన్నారు. మదనపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాటిలేరని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో మదనపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడం ఖాయమని పేర్కొన్నారు.ఈ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి.వి. రెడ్డి, మాధవ రెడ్డి, సుకుమార్ బాబు, దినేష్, రామకృష్ణంరాజు, శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ శమిపతి, మైనారిటీ నాయకులు షామీర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.   Follow us on Website Facebook Instagram YouTube