BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తిరువూరు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్‌కు కొత్త శోభ.. ప్రారంభానికి సిద్ధమైన 11 దుకాణాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
69 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శిధిలావస్థకు చేరిన షాపింగ్ కాంప్లెక్స్‌కు కొత్త రూపు వచ్చింది. ఆర్టీసీ ఆధీనంలోని 11 దుకాణాలతో కూడిన వ్యాపార సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది.

దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ పసుపులేటి శేఖర్ బాబు తన సొంత వ్యయ, ప్రయాసలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని పునర్నిర్మించి వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.

ప్రధాన సెంటర్‌లో ఉన్న ఈ వ్యాపార సముదాయాన్ని చిరు వ్యాపారులు, వినియోగదారులు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకుడు పసుపులేటి శేఖర్ బాబు తెలిపారు.

నిన్నటి వరకు చెత్త, చెదారం, వ్యర్థాలతో అధ్వాన్నంగా కనిపించిన ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, అతి త్వరలో వివిధ వ్యాపార సంస్థలు, వినియోగదారుల రాకతో సందడిగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.