BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:41 PM
130 వీక్షణలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్‌కు టాలీవుడ్ నటుడు చిరంజీవి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రజా కేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

అలాగే తమిళ ప్రజల ప్రేమాభిమానాలు దక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తరహాలో విజయ్ ప్రజాదరణ పొందాలని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

చిరంజీవి శుభాకాంక్షలకు సీఎం విజయ్ ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తన ప్రయాణానికి చిరంజీవి వంటి సీనియర్ నటుడి ఆశీస్సులు ఎంతో ప్రేరణనిస్తాయని విజయ్ పేర్కొన్నట్లు సమాచారం.