BREAKING
ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం
www.ntodaynews.com

తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 05:33 PM
8 వీక్షణలు

తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 

పాలకుర్తి నియోజకవర్గం 

తొర్రూరు పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్‌లో డా. కూరపాటి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ప్రజా ఆరోగ్యం – పరిరక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర”పై నిర్వహించిన అవగాహన మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు..

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు..