BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:30 PM
87 వీక్షణలు

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలోని తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన నలుగురు మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతానికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం శుక్రవారం ఉదయం వారు అందరూ కలిసి నదిలో స్నానానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఈత రాని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.