BREAKING
Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
www.ntodaynews.com

Karumuri Sunil: కారుమూరి సునీల్ త్వరగా విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు.. మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించిన మిధున్ చక్రవర్తి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 07:08 PM
19 వీక్షణలు

ఏలూరు | NTODAY NEWS

ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని పేర్కొంటూ, ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని గౌరీపట్నంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు మిధున్ చక్రవర్తి తెలిపారు.

ఈ సందర్భంగా కారుమూరి సునీల్‌కు సంఘీభావం తెలియజేస్తూ, కొండపై ఉన్న ప్రార్థనా స్థలం వరకు మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించినట్లు వెల్లడించారు. దేవుని ఆశీస్సులతో సునీల్ త్వరగా విడుదలై ప్రజల మధ్యకు రావాలని ప్రార్థించినట్లు చెప్పారు.

అలాగే కారుమూరి సునీల్ జైలు నుంచి విడుదలైన అనంతరం కృతజ్ఞతగా మరోసారి ఇదే విధంగా మోకాళ్లపై నడిచి దేవునికి మొక్కు తీర్చుకుంటానని ఆయన సన్నిధిలో సంకల్పం చేసినట్లు మిధున్ చక్రవర్తి పేర్కొన్నారు.

కారుమూరి సునీల్ త్వరగా విడుదలై ప్రజాసేవను కొనసాగించాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు