ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం కు విశిష్ట స్పందన...
ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం కు విశిష్ట స్పందన...
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న పలు రకాల స్వచ్ఛంద సేవలలో భాగంగా సరళ నర్సింగ్ హోమ్ నందు డా. రెడ్డి కార్తీక్ డా.శివ మరియు మద్రాస్ బోన్ స్పెషలిస్ట్, వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది.ఉదయం 10:00 గంటల నుండి పట్టణం లోని ప్రజలు దాదాపు మూడు వందల మంది కి పైగా సరళ హోమియో హాస్పిటల్ నందు నిర్వహించిన ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో చికిత్సలు వినియోగించుకొన్నారు.
ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతు శిబిరంలో ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షలలో ఎక్కువ శాతం మంది బోన్ డేన్సిటి ఉన్నదని వీరికి క్యాల్సియం టాబ్లెట్ లు మరియు ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోడానికి పాలు,గుడ్లు, ఆకు కూరలు వాడాలని కోరారు.శిబిరం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేంద్ర రావ్,కార్యదర్శి మహిపాల్ రెడ్డి, వరదా రెడ్డి,లయన్స్ సభ్యులు గోపాల కృష్ణ,షరీఫ్,రజి అహ్మద్, అమరావతి సురేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.