BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి

తెలంగాణ
/ నల్గొండ
10 May, 2026 - 08:39 PM
140 వీక్షణలు

టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి

నల్లగొండలో సభ్యత్వ నమోదు  పుస్తకాలు ఆవిష్కరణ 

NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లా వ్యాప్తంగా టి యూడబ్ల్యూజే( ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారం రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో  సంఘం జిల్లా కార్యాలయం లో సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి  మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న  టీయూడబ్ల్యూజే  జిల్లా కమిటీని మరింత బలోపేతం చేయడం కోసం  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. ఒక్కో సభ్యత్వానికి కేవలం రూ.200 ( రెండు వందల రూపాయలు )చెల్లించి సభ్యత్వ నమోదు చేయించుకోవాలని జర్నలిస్టుల కోరారు. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడి టేషన్ లు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు , హెల్త్ కార్డులు అందేలా టి యు డబ్ల్యూ జె  జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు  అధికారులు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సభ్యత్వ నమోదు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో చిట్యాల, నల్లగొండ, తిప్పర్తి మాడుగుల పల్లి, మునుగోడు మండలాలకు చెందిన వివిధ పత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, సంఘం బాధ్యులు  పాల్గొన్నారు