BREAKING
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం
www.ntodaynews.com

జిల్లాలో 32 తాత్కాలిక గురుకుల టీచర్ పోస్టుల భర్తీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:54 PM
93 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 32 తాత్కాలిక ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు (బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు స్త్రీలు మాత్రమే అర్హులు). విద్యా అర్హతల విషయానికొస్తే.. జూనియర్ లెక్చరర్ (JL), పీజీటీ (PGT) పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ డిగ్రీతో పాటు బి.ఎడ్ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ (TGT) పోస్టులకు కనీసం 50% మార్కులతో డిగ్రీ (B.Sc/BA/B.Com) మరియు బి.ఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

​అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో జూన్ 27న (శనివారం) లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ధృవపత్రాల పరిశీలన, అనంతరం డెమో (తరగతి బోధన) ఉంటుందని జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి కోటూరి రామకల్యాణి తెలిపారు. ఇతర వివరాలకు 9704550167 నంబరును సంప్రదించవచ్చు