BREAKING
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం
www.ntodaynews.com

​మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:57 PM
58 వీక్షణలు

మంచిర్యాల :విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, సమాజంలో ఇతరులను కూడా చైతన్యపరచాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున గుడిపేట మెడికల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు వాటి దుష్ప్రభావాల పట్ల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల పట్ల యువత అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

​ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ రవీందర్, ఎస్సై కిరణ్, ఎక్సైజ్ డిఎస్పి రాంరెడ్డి, దేవ రావుఫ్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు