BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:57 PM
130 వీక్షణలు

మంచిర్యాల :విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా, సమాజంలో ఇతరులను కూడా చైతన్యపరచాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున గుడిపేట మెడికల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు వాటి దుష్ప్రభావాల పట్ల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల పట్ల యువత అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు లోనుకాకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

​ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ రవీందర్, ఎస్సై కిరణ్, ఎక్సైజ్ డిఎస్పి రాంరెడ్డి, దేవ రావుఫ్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు