BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:07 PM
21 వీక్షణలు

16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆలయ ఉప కమిషనర్ & ఆలయ ఇవో ఏకంబరం వెల్లడి..

గత ఏడాది సుమారు 12కోట్ల పంతొమ్మిది లక్షల ఎనబై రెండు వేలు కాగా ఈ ఏడాది సుమారు 16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత సంవత్సరం కంటే ఈ యేడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెరిగింది.

ఆలయం లో లక్ష కుంకుమర్చాన, సేవకార్యక్రమాలు,వేద ఆశీర్వాదం, లఘు దర్శనం,పెద్ద భోగం,హుండీ ఆదాయం,ఆన్ లైన్ టికెట్టు బుకింగ్ ల ద్వారా పెరిగిన ఆలయ ఆదాయం..

ఆలయ అభివృద్ధి కి సహకారం అందించిన భక్తులకు,దాతలకు,అధికార పార్టీ నాయకులకు,ఆలయ సిబ్బంది,ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఇవో ఏకంబరం..