BREAKING
నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్
www.ntodaynews.com

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:07 PM
39 వీక్షణలు

16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ దేవస్థాన ఆదాయం..

ఆలయ ఉప కమిషనర్ & ఆలయ ఇవో ఏకంబరం వెల్లడి..

గత ఏడాది సుమారు 12కోట్ల పంతొమ్మిది లక్షల ఎనబై రెండు వేలు కాగా ఈ ఏడాది సుమారు 16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం..

గత సంవత్సరం కంటే ఈ యేడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెరిగింది.

ఆలయం లో లక్ష కుంకుమర్చాన, సేవకార్యక్రమాలు,వేద ఆశీర్వాదం, లఘు దర్శనం,పెద్ద భోగం,హుండీ ఆదాయం,ఆన్ లైన్ టికెట్టు బుకింగ్ ల ద్వారా పెరిగిన ఆలయ ఆదాయం..

ఆలయ అభివృద్ధి కి సహకారం అందించిన భక్తులకు,దాతలకు,అధికార పార్టీ నాయకులకు,ఆలయ సిబ్బంది,ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఇవో ఏకంబరం..