BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు... బాలవారి గూడెం రోడ్డు అభివృద్ధికి మహర్దశ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 08:32 PM
24 వీక్షణలు

20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు... బాలవారి గూడెం రోడ్డు అభివృద్ధికి మహర్దశ

చింతలపూడి, ఆగస్టు 4: చింతలపూడి పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని బాలవారి గూడెం రహదారి ఎట్టకేలకు అభివృద్ధి బాట పట్టింది. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రహదారి అభివృద్ధి కోసం శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ చేసిన కృషి ఫలించడంతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉర్లగూడెం గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు శాసనసభ్యుడిని కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బాలవారి గూడెం రహదారి అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయని, ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు పనులు ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

కాగా, బుధవారం (ఆగస్టు 5) ఉదయం 11 గంటలకు బాలవారి గూడెం రహదారి అభివృద్ధి పనులకు శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.