www.ntodaynews.com
25వ వార్డు నందు ఉదయమే లబ్దిదారులకి ప్రభుత్వ విడో పెన్షన్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ
పుంగనూరులో టీడీపీ నేత లక్ష్మణ రాజు సేవా కార్యక్రమం
పుంగనూరు పట్టణంలోని 25వ వార్డులో లబ్ధిదారులకు ప్రభుత్వ విడో పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్లను సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ రాజు ఉదయం వేళలోనే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో లబ్ధి చేకూరాలని కృషి చేస్తున్నామని తెలిపారు.
పెన్షన్లు నేరుగా అందుకోవడం వల్ల లబ్ధిదారులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
స్థానికులు లక్ష్మణ రాజు సేవా భావాన్ని అభినందించారు.